శాశ్వత న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ
- March 10, 2016దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన హైకోర్టులకు 48 మంది శాశ్వత న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ఉత్తర్వులు జారీచేశారు. ఎన్జేఏసీ ప్రతిపాదనల మేరకు ఈ నియామకాన్ని చేపట్టారు. 48మంది న్యాయమూర్తులను హైదరాబాద్ -11, కర్ణాటక -5, బాంబే - 19, పట్నా -1, కేరళ -6, ఛత్తీస్గఢ్ -6 మంది చొప్పున నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
హైదరాబాద్ హైకోర్టు జడ్జిలుగా.. * ఎ. రామలింగేశ్వరరావు, * దామా శేషాద్రినాయుడు * బులుసు శివశంకర్రావు * ఎం. సీతారామమూర్తి * ఎస్.రవికుమార్ * యు. దుర్గాప్రసాద్రావు * టి. సునీల్ చౌదరి * ఎం. సత్యనారాయణమూర్తి * ఎం. సునీల్ కిశోర్ జైశ్వాల్ * ఎ. శంకర్ నారాయణ * అనిస్
తాజా వార్తలు
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- సదా, రఖ్యూత్లో భారీ వర్షాలు
- మే 6, 7వ తేదీల్లో అంతర్జాతీయ న్యాయ శిక్షణ సదస్సు
- ఆపరేషన్ గాలంట్ నైట్ 3 పేరుతో నకిలీ లింక్లు..హెచ్చరిక
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి