శాశ్వత న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ
- March 10, 2016
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన హైకోర్టులకు 48 మంది శాశ్వత న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ఉత్తర్వులు జారీచేశారు. ఎన్జేఏసీ ప్రతిపాదనల మేరకు ఈ నియామకాన్ని చేపట్టారు. 48మంది న్యాయమూర్తులను హైదరాబాద్ -11, కర్ణాటక -5, బాంబే - 19, పట్నా -1, కేరళ -6, ఛత్తీస్గఢ్ -6 మంది చొప్పున నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
హైదరాబాద్ హైకోర్టు జడ్జిలుగా.. * ఎ. రామలింగేశ్వరరావు, * దామా శేషాద్రినాయుడు * బులుసు శివశంకర్రావు * ఎం. సీతారామమూర్తి * ఎస్.రవికుమార్ * యు. దుర్గాప్రసాద్రావు * టి. సునీల్ చౌదరి * ఎం. సత్యనారాయణమూర్తి * ఎం. సునీల్ కిశోర్ జైశ్వాల్ * ఎ. శంకర్ నారాయణ * అనిస్
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









