మౌంట్ అరాఫత్: యాత్రీకులతో నిండిపోయిన మౌంట్ అరాఫత్
- July 19, 2021
సౌదీ అరేబియా: ముస్లిం యాత్రికులతో సౌదీ అరేబియా మౌంట్ అరాఫత్ నిండిపోయింది. ఈ ఏడాది హజ్ యాత్ర కరోనా పాండమిక్ నేపథ్యంలో పలు నిబంధనల నడుమ జరుగుతున్న సంగతి తెలిసిందే. కేవలం 60,000 మంది యాత్రీకులు, అందరూ సౌదీ అరేబియాకి చెందినవారినే ఈ యేడాది హజ్ యాత్ర కోసం అనుమతిస్తూ, విదేశీ యాత్రీకుల్ని తాత్కాలికంగా నిషేధించారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







