ఫార్మసీ రిజిస్ట్రేషన్ ట్రిబ్యునల్ కు ముగ్గురు సభ్యులను నామినేట్
- March 10, 2016
:తెలంగాణ ఫార్మసీ రిజిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ముగ్గురు సభ్యులను నామినేట్ చేసింది. డాక్టర్ టీ ఉషాశ్రీ (ప్రొఫెసర్ ఆఫ్ ఫార్మకాలజీ, గాంధీ దవాఖాన), జీ సునీతాదేవి (వైద్యారోగ్యశాఖ డిప్యూటీ సెక్రటరీ), ఎన్ అనితా గ్రేస్ (డిప్యూటీ డైరెక్టర్, చైల్డ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్)లను సభ్యులుగా నియమించింది.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







