ఫార్మసీ రిజిస్ట్రేషన్ ట్రిబ్యునల్ కు ముగ్గురు సభ్యులను నామినేట్

- March 10, 2016 , by Maagulf
ఫార్మసీ రిజిస్ట్రేషన్ ట్రిబ్యునల్ కు ముగ్గురు సభ్యులను నామినేట్

:తెలంగాణ ఫార్మసీ రిజిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ముగ్గురు సభ్యులను నామినేట్ చేసింది. డాక్టర్ టీ ఉషాశ్రీ (ప్రొఫెసర్ ఆఫ్ ఫార్మకాలజీ, గాంధీ దవాఖాన), జీ సునీతాదేవి (వైద్యారోగ్యశాఖ డిప్యూటీ సెక్రటరీ), ఎన్ అనితా గ్రేస్ (డిప్యూటీ డైరెక్టర్, చైల్డ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్)లను సభ్యులుగా నియమించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com