ఫార్మసీ రిజిస్ట్రేషన్ ట్రిబ్యునల్ కు ముగ్గురు సభ్యులను నామినేట్
- March 10, 2016
:తెలంగాణ ఫార్మసీ రిజిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ముగ్గురు సభ్యులను నామినేట్ చేసింది. డాక్టర్ టీ ఉషాశ్రీ (ప్రొఫెసర్ ఆఫ్ ఫార్మకాలజీ, గాంధీ దవాఖాన), జీ సునీతాదేవి (వైద్యారోగ్యశాఖ డిప్యూటీ సెక్రటరీ), ఎన్ అనితా గ్రేస్ (డిప్యూటీ డైరెక్టర్, చైల్డ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్)లను సభ్యులుగా నియమించింది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







