భారత్లో కరోనా కేసుల వివరాలు
- July 22, 2021న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా కేసులు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి.నిన్న కరోనా కేసులు భారీగా తగ్గగా…ఇవాళ మాత్రం ఆ సంఖ్య మరోసారి పెరిగిపోయింది.తాజాగా కేంద్రం కరోనా బులిటెన్ను విడుదల చేసింది.ఈ బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 41,383 కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,12,57,720 కి చేరింది.
ఇందులో 3,04,29,339 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.4,09,394 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో భారత్లో కరోనాతో 507 మంది మృతి చెందారు.దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 4,18,987 మంది మృతి చెందారు.ఇక, గడిచిన 24 గంటల్లో 38,652 మంది కోలుకొని డిశ్చార్జ్ కావడం విశేషం.ఇక ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 41,78,51,151 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!