హజ్ విజయవంతంపై ఇంటీరియర్ మినిస్టర్ హర్షం
- July 22, 2021మినా: మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ మాట్లాడుతూ, కింగ్ సల్మాన్ మరియు క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అలాగే ఇతర ప్రముఖులకు కృతజ్నతలు తెలిపారు. హజ్ యాత్ర విజయవంతం అవ్వడంపై ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేసి, ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీం హజ్ కమిటీ చైర్మన్ హోదాలో ప్రిన్స్ అబ్దుల్ హజీజ్ ప్రతి ఒక్కరికీ, హజ్ విజయవంతం అయిన విషయాన్ని పేర్కొంటూ, సహకరించిన వివిధ విభాగాల్ని అభినందించారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుని, ఈ యాత్రను విజయవంతం చేశామని చెప్పారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..