కువైట్ చమురు మంత్రికి భారత పెట్రోలియం మంత్రి ఫోన్
- July 23, 2021
కువైట్: భారత కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి.. కువైట్ చమురు మంత్రి డాక్టర్ ముహమ్మద్ అబ్ద్ అలేతేఫ్ అల్-ఫారిస్ కి ఫోన్ చేసి చమురు రంగంలో పరస్పర సహకారంపై చర్చించారు. భారత్- కువైట్ మధ్య హైడ్రోకార్బన్స్ రంగంలో ద్వైపాక్షిక బంధాన్ని మరింత విస్తరించే దిశగా పనిచేయడానికి ఇరు పక్షాలు ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. భారత ఇంధన రంగంలో కువైట్ భాగస్వామ్యం కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే..కువైట్ మంత్రి డాక్టర్ ముహమ్మద్ అబ్దు అలేతేఫ్ అల్-ఫారిస్ ను భారత పర్యటనకు రావాల్సిందిగా కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి కోరారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







