ఎలక్ట్రానిక్ సేవల్ని కొనియాడిన లేబర్ మరియు సోషల్ డెవలప్మెంట్ మినిస్ర్టీ
- July 23, 2021
మనామా: మినిస్ర్టీ ఆఫ్ వెబర్ మరియు సోషల్ డెవలప్మెంట్ 2020 చివరి నుండీ ఇప్పటిదాకా 52 ఎలక్ట్రానిక్ సేవల్ని ప్రారంభించింది. ఇన్ఫర్మేషన్ మరియు ఎలక్ర్టానిక్ గవర్నమెంట్ అధారిటీ సాయంతో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయిన ఎంప్లాయ్మెంట్, అన్ ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్, లైసెన్సింగ్ డే కేర్ క్లబ్స్, శారీరక వైకల్యం కలిగిన వారికి సంబంధించి ఈ సేవల్ని అందిస్తున్నారు. మినిస్టర్ జమీల్ బిన్ మహ్మద్ అలీ హుమైదాన్ మాట్లాడుతూ, లబ్ధిదారులతో కమ్యూనికేషన్ మరియు ఇంటరాక్షన్ కోసం ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్నానాన్ని వినియోగించుకోవడం ద్వారా ఆయా సేవల్ని మరింత మెరుగ్గా అందించగలమని అభిప్రాయ పడ్డారు.
తాజా వార్తలు
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...







