యూఏఈ: జులై 28 వరకు ఇండియా, పాక్, లంక, బంగ్లాపై ట్రావెల్ బ్యాన్
- July 24, 2021
యూఏఈ: భారత్, పాక్, బంగ్లా, శ్రీలంక నుంచి యూఏఈ వెళ్లేందుకు ఎదురుచూస్తున్న ప్రవాసీయులకు మరోసారి నిరాశే ఎదురైంది.ఆయా దేశాలపై ట్రావెల్ బ్యాన్ ను ఈ నెల 28వరకు పొడిగిస్తున్నట్లు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ సంస్థ ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా షెడ్యూల్ ఫ్లైట్ సర్వీసులను జులై 28 వరకు రద్దు చేస్తున్నట్లు దుబాయ్ ప్రధాన విమానయాన సంస్థ ఎమిరేట్స్ వెల్లడించింది.అలాగే యూఏఈ జాతీయ విమానయాన సంస్థ ఎతిహాద్ కూడా తమ ఫ్లైట్ సర్వీసులను జులై 31 వరకు రద్దు చేసిన విషయం తెలిసిందే. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ పై ట్రావెల్ బ్యాన్ ఈ నెలాఖరు వరకు పొడిగించిన నేపథ్యంలో ఆయా దేశాల్లో గత 14 రోజుల వ్యవధిలో పర్యటించిన వారికి కూడా యూఏఈలోకి ఎంట్రీ ఉండదని అధికారులు వెల్లడించారు.


తాజా వార్తలు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది







