టోక్యో ఒలింపిక్స్: హాకీలో భారత జట్టు ఘన విజయం
- July 27, 2021
టోక్యో: టోక్యో ఒలింపిక్స్లో భాగంగా జరిగిన పురుషుల హాకీ మ్యాచ్లో భారత జట్టు ఘన విజయం సాధించింది. స్పెయిన్తో జరిగిన పూల్-ఎ మూడో మ్యాచ్లో 3-0తో అద్వితీయ విజయాన్ని అందుకుంది. ఆట ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన భారత జట్టు అదే ఊపును చివరి వరకు కొనసాగించింది. ప్రత్యర్థికి గోల్స్ చేసే అవకాశం ఇవ్వకుండా కట్టడి చేసింది.
తొలి క్వార్టర్లోనే రెండు గోల్స్ చేసి స్పెయిన్పై ఆధిపత్యం ప్రదర్శించింది. నాలుగో క్వార్టర్లో మరో గోల్ చేయడంతో విజయం వరించింది. భారత జట్టులో రూపీందర్పాల్ 15వ నిమిషంలో ఒకటి, 51వ నిమిషంలో మరో గోల్ చేశాడు. 14వ నిమిషంలో సిమ్రన్జీత్ సింగ్ మరో గోల్ చేశాడు.
తాజా వార్తలు
- 4 కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి..
- ప్రధాని మోదీ సభకు హైదరాబాద్లో భారీ భద్రతా ఏర్పాట్లు: సీపీ సుమతి
- తెలంగాణ ఉద్యమ సమయంలో ఐటీ కారిడార్ అంతరాయం లేకుండా కొనసాగింది
- భారత రక్షణ దళాల పగ్గాలు కొత్త చేతుల్లోకి: కీలక మార్పుల విశ్లేషణ
- మహబూలాలో ఇల్లీగల్ స్ట్రీట్ స్టాల్స్ సీజ్..!!
- రాస్ జువాయెడ్ సమీపంలో సముద్రంలో పడి వ్యక్తి మృతి..!!
- దక్షిణ అల్ బతినాలో 47 మంది అరెస్టు..!!
- డీప్ఫేక్స్ మార్గదర్శకాలను జారీ చేసిన SDAIA..!!
- గ్లోబల్ టీన్ ఆర్ట్ షోకేస్కు కతారా ఆతిథ్యం..!!
- అరబ్ గమ్యస్థానాలకు 45శాతం పెరిగిన విమాన ఛార్జీలు..!!









