SBI వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్
- July 29, 2021
ముంబై: భారత దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది.వినియోగదారుల సౌకర్యార్థం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మరింత సురక్షితం చేసేందుకు ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. సైబర్ నేరగాళ్ల ఖాతాదారుల నుంచి లక్షలు దోచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలు అడ్డుకునేందుకు బ్యాంకులు తమ కస్టమర్లను అప్రమత్తం చేస్తున్నాయి. యోనో లైట్ యాప్లో కొత్త ఫీచర్ ను పరిచయం చేస్తుంది ఎస్బీఐ. యోనో లైట్ యాప్లో సిమ్ బైండింగ్ ఫీచర్ను రూపొందించింది.యోనో లైట్ యాప్ లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలి.
తాజా వార్తలు
- మార్చి 1 నుండి మెసేజింగ్ యాప్స్ కొత్త రూల్స్
- జెనీవాలో అమెరికాతో ఇరాన్ చర్చలు..!!
- రమదాన్ మొదటి వారంలో 10వేలకుపైగా తనిఖీలు..!!
- స్కూళ్లకు 3 వారాలపాటు వింటర్ సెలవులపై భిన్నభిప్రాయాలు..!!
- బహ్రెయిన్ లో బ్యాంక్ కార్డ్ ప్రాఢ్..!!
- ఖతార్ లో QR18 బిలియన్లు దాటిన ఆన్లైన్ సేల్స్..!!
- కువైట్ లో ప్రశాతంగా జాతీయ దినోత్సవ వేడుకలు..!!
- తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్..
- బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్
- కోమలి సూసైడ్: పోలీసుల అదుపులో ప్రియుడు









