ఈద్ అల్ అదా నేపథ్యంలో అబు సమ్రా బోర్డర్ నుంచి వెళ్లిన 10,000 కు పైగా వాహనాలు
- July 29, 2021
దోహా: 25,000 మందికి పైగా ప్రయాణికులు అబు సమ్రా బోర్డర్ మీదుగా ఖతార్ మరియు సౌదీ అరేబియా మధ్య ఈద్ అల్ అదా సమయంలో ప్రయాణించారు. జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. మొత్తం 10,117 వాహనాలు జులై 18 నుండి 25 మధ్య ఈద్ అల్ అదా సందర్భంగా ప్రయాణించాయి. 5,418 వాహనాలు ఖతార్లోకి వచ్చాయి. 4,699 వాహనాలు ఖతార్ నుండి వెళ్లాయి. 26,130 మంది ప్రయాణికులు ఈ బోర్డర్ ద్వారా ప్రయాణించగా, 14,004 మంది ప్రయాణికులు ఖతార్లోకి వచ్చారు. 12,128 మంది ఖతార్ నుండి వెళ్లారు.
తాజా వార్తలు
- జూన్ 5 నుండి ఎలక్ట్రానిక్ పేమెంట్ గేట్వే KNET అప్డెట్..!!
- సౌదీలో వారంలో రోజుల్లో 14వేలమంది బహిష్కరణ..!!
- బహ్రెయిన్కు అండగా నిలబడ్డ GCC ..!!
- ఒమన్ లో గృహ విద్యుత్ టారిఫ్లు తగ్గింపు..కోతలు ఉండవు..!!
- దుబాయ్ సేల్స్ మ్యాన్ కు ఫేక్ పోలీసుల బురిడీ.. Dh1.7 మిలియన్స్ చోరీ..!!
- వెంచర్ క్యాపిటల్ సంస్థలను ఆకర్షిస్తున్న డిజిటల్ ఫైనాన్స్ స్ట్రాటజీ..!!
- కువైట్ లో పలు వాహనాల లైసెన్సులు రద్దు?
- ఇరాన్ కు 14 అంశాలతో ట్రంప్ ప్రతిపాదన..!!
- విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు..
- ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం









