ఈద్ అల్ అదా నేపథ్యంలో అబు సమ్రా బోర్డర్ నుంచి వెళ్లిన 10,000 కు పైగా వాహనాలు
- July 29, 2021
దోహా: 25,000 మందికి పైగా ప్రయాణికులు అబు సమ్రా బోర్డర్ మీదుగా ఖతార్ మరియు సౌదీ అరేబియా మధ్య ఈద్ అల్ అదా సమయంలో ప్రయాణించారు. జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. మొత్తం 10,117 వాహనాలు జులై 18 నుండి 25 మధ్య ఈద్ అల్ అదా సందర్భంగా ప్రయాణించాయి. 5,418 వాహనాలు ఖతార్లోకి వచ్చాయి. 4,699 వాహనాలు ఖతార్ నుండి వెళ్లాయి. 26,130 మంది ప్రయాణికులు ఈ బోర్డర్ ద్వారా ప్రయాణించగా, 14,004 మంది ప్రయాణికులు ఖతార్లోకి వచ్చారు. 12,128 మంది ఖతార్ నుండి వెళ్లారు.
తాజా వార్తలు
- యూత్ సెంటర్.. సుల్తాన్ సుల్తాన్ రాయల్ డిక్రీ..!!
- అబుదాబి బిగ్ టికెట్: ఇండియా, బంగ్లాదేశ్ నుంచి నలుగురు విజేతలు..!!
- సహజ వనరుల రక్షణకు అమీర్ పిలుపు..!!
- సౌదీయేతర వ్యక్తిని నియమించుకుంటే SR10,000 జరిమానా..!!
- ‘బెస్ట్ ఆఫ్ హ్యాపీనెస్’ బస్ టూర్కు సర్వం సిద్ధం..!!
- 7 రోజుల్లో 27వేల ఉల్లంఘనలు..1,770 ప్రమాదాలు నమోదు ..!!
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- గూగుల్ మ్యాప్స్లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ
- డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!









