72 గంటల్లోపు అబుధాబి తిరిగొస్తే, కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ అవసరం లేదు
- July 29, 2021
యూఏఈ: 72 గంటల లోపు అబుధాబికి తిరిగొచ్చే ప్రయాణికులకు కోవిడ్ 19 పీసీఆర్ టెస్టు రిపోర్టు అవసరం లేదని ఎతిహాద్ ఎయిర్ వేస్ వెల్లడించింది.వ్యాపార కార్యకలాపాల నిమిత్తం, తక్కువ సమయంలో వెళ్లి వచ్చేవారికి, ప్రయాణం మరింత సులభతరం చేసేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. 72 గంటలలోపు ప్రయాణాలకు యుఏఈలో తీసుకున్న పీసీఆర్ టెస్టు రిజల్ట్ తిరిగి రావడానికి కూడా ఉపయోగపడుతుంది.72 గంటల లోపు అది చెల్లుబాటవుతుంది. కాగా, ఎతిహాద్ సంస్థ 100 శాతం తమ సిబ్బందికి వ్యాక్సినేషన్ చేయించింది. కాగా, ఆగస్టు 2 వరకూ బంగ్లాదేశ్, శ్రీలంక, నుండి యూఏఈ కి ప్రయాణాలు తాత్కాలికంగా సస్సెండ్ చేసింది. అధికారిక పర్యటనల నిమిత్తం వచ్చేవారికి పదేళ్ల గోల్డెన్ వీసా కలిగిన వారికి ఈ సస్పెన్షన్ నుండి వెసులుబాటు కల్పించారు. ఇండియా, పాకిస్థాన్ కూడా ఈ సస్పెన్షన్ జాబితాలో ఉన్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ కు 14 అంశాలతో ట్రంప్ ప్రతిపాదన..!!
- విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు..
- ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- ఏసీ పేలడం తో 8 మంది మృతి...
- మే నెల 14-16 తేదీల మధ్య అండమాన్ కు తాకనున్న నైరుతి రుతుపవనాలు
- 'సేవే పరమ ధర్మం' స్పూర్తితో వైద్యులు సేవలందించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- దురుసుగా ప్రవర్తిస్తే మళ్లీ దాడులే..ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ప్రభుత్వ సంస్థల పేర్ల వాడకం పై నిషేధం..!!
- ఒమన్లో నేచురల్ గ్యాస్ ఉత్పత్తిలో వృద్ధి నమోదు..!!
- న్యాయవ్యవస్థ చట్టం పై చర్చ..ముగ్గురు సభ్యులను బహిష్కరించాలన్న ఎంపీలు..!!









