72 గంటల్లోపు అబుధాబి తిరిగొస్తే, కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ అవసరం లేదు
- July 29, 2021
యూఏఈ: 72 గంటల లోపు అబుధాబికి తిరిగొచ్చే ప్రయాణికులకు కోవిడ్ 19 పీసీఆర్ టెస్టు రిపోర్టు అవసరం లేదని ఎతిహాద్ ఎయిర్ వేస్ వెల్లడించింది.వ్యాపార కార్యకలాపాల నిమిత్తం, తక్కువ సమయంలో వెళ్లి వచ్చేవారికి, ప్రయాణం మరింత సులభతరం చేసేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. 72 గంటలలోపు ప్రయాణాలకు యుఏఈలో తీసుకున్న పీసీఆర్ టెస్టు రిజల్ట్ తిరిగి రావడానికి కూడా ఉపయోగపడుతుంది.72 గంటల లోపు అది చెల్లుబాటవుతుంది. కాగా, ఎతిహాద్ సంస్థ 100 శాతం తమ సిబ్బందికి వ్యాక్సినేషన్ చేయించింది. కాగా, ఆగస్టు 2 వరకూ బంగ్లాదేశ్, శ్రీలంక, నుండి యూఏఈ కి ప్రయాణాలు తాత్కాలికంగా సస్సెండ్ చేసింది. అధికారిక పర్యటనల నిమిత్తం వచ్చేవారికి పదేళ్ల గోల్డెన్ వీసా కలిగిన వారికి ఈ సస్పెన్షన్ నుండి వెసులుబాటు కల్పించారు. ఇండియా, పాకిస్థాన్ కూడా ఈ సస్పెన్షన్ జాబితాలో ఉన్నాయి.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా









