ఆగస్ట్ 1 నుంచి బీవేర్ యాప్ లో ఎల్లో అలర్ట్ యాక్టివేషన్
- July 30, 2021
బహ్రెయిన్: దేశవ్యాప్తంగా ఆగస్ట్ 1 (ఆదివారం) నుంచి బీవేర్ యాప్ లో ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని బహ్రెయిన్ ప్రకటించింది.40 ఏళ్లు అంతకుమించి ఎక్కువ వయసున్న జనాభాలో 80 శాతం మంది బూస్టర్ షాట్ పొందే వరకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని వెల్లడించింది. 40 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి రెండు డోసుల సినోఫార్మ్ వ్యాక్సిన్ పొందిన ఒక నెల తర్వాత బూస్టర్ డోస్ ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.ఆగస్టు 31న బీవేర్ యాప్ లో 40 ఏళ్లు, అంతకుమించి వయసున్న వారి స్టేటస్ ఎల్లో కలర్ లోకి మారుతుంది.అంటే ఆయా గ్రూపు వయసు వారు బూస్టర్ షాట్ పొందేందుకు అర్హతను కలిగి ఉంటారు.
తాజా వార్తలు
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా
- వాయు శక్తి విన్యాసాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
- దుబాయ్ రమదాన్ 2026: పర్యాటకుల కోసం గైడ్
- గోదావరి పుష్కరాలపై డీజీపీ సమీక్ష
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?









