ఆగస్ట్ 1 నుంచి బీవేర్ యాప్ లో ఎల్లో అలర్ట్ యాక్టివేషన్
- July 30, 2021
బహ్రెయిన్: దేశవ్యాప్తంగా ఆగస్ట్ 1 (ఆదివారం) నుంచి బీవేర్ యాప్ లో ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని బహ్రెయిన్ ప్రకటించింది.40 ఏళ్లు అంతకుమించి ఎక్కువ వయసున్న జనాభాలో 80 శాతం మంది బూస్టర్ షాట్ పొందే వరకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని వెల్లడించింది. 40 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి రెండు డోసుల సినోఫార్మ్ వ్యాక్సిన్ పొందిన ఒక నెల తర్వాత బూస్టర్ డోస్ ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.ఆగస్టు 31న బీవేర్ యాప్ లో 40 ఏళ్లు, అంతకుమించి వయసున్న వారి స్టేటస్ ఎల్లో కలర్ లోకి మారుతుంది.అంటే ఆయా గ్రూపు వయసు వారు బూస్టర్ షాట్ పొందేందుకు అర్హతను కలిగి ఉంటారు.
తాజా వార్తలు
- కిడ్స్ గో ఫ్రీ ప్రచారాన్ని ప్రారంభించిన విజిట్ ఖతార్..!!
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత









