జనసేన సాహసవీరునికి ఖతార్ సేన అభినందనలు
- July 30, 2021
దోహా: ఆఫ్రికా ఖండంలో అతి ఎత్తైన పర్వతంగా ఖ్యాతి గడించిన కిలిమంజారోను అధిరోహించి జనసేన జండా ఎగురవేసిన దిరిసెల మల్లికార్జున రావు కి ఖతార్ గల్ఫ్ సేన జనసేన తరఫున అభినందనలు తెలిపారు.ఖతార్ జనసేన కార్యవర్గ సభ్యులైన వీర బాబు,శ్రీకాంత్ కొమ్ముల, సత్యం మెడిద, జి.కె. దోర,కింగ్ రాజు,గౌతమ్ కొమ్మిసెట్టి,కోటి,జానకి రామ్ మరియు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.మల్లికార్జున రావు చేసిన ఈ పర్వతారోహణ కార్యక్రమం ఎందరో జన సైనికులకు స్ఫూర్తి ని ఇచ్చిందన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









