జనసేన సాహసవీరునికి ఖతార్ సేన అభినందనలు
- July 30, 2021
దోహా: ఆఫ్రికా ఖండంలో అతి ఎత్తైన పర్వతంగా ఖ్యాతి గడించిన కిలిమంజారోను అధిరోహించి జనసేన జండా ఎగురవేసిన దిరిసెల మల్లికార్జున రావు కి ఖతార్ గల్ఫ్ సేన జనసేన తరఫున అభినందనలు తెలిపారు.ఖతార్ జనసేన కార్యవర్గ సభ్యులైన వీర బాబు,శ్రీకాంత్ కొమ్ముల, సత్యం మెడిద, జి.కె. దోర,కింగ్ రాజు,గౌతమ్ కొమ్మిసెట్టి,కోటి,జానకి రామ్ మరియు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.మల్లికార్జున రావు చేసిన ఈ పర్వతారోహణ కార్యక్రమం ఎందరో జన సైనికులకు స్ఫూర్తి ని ఇచ్చిందన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









