మనీ లాండరింగ్ కేసు విచారణ అక్టోబర్ 5కు వాయిదా
- July 31, 2021
కువైట్: కువైట్లో నమోదైన తొలి మనీ లాండరింగ్ కేసు విచారణ వాయిదా పడింది. బంగ్లాదేశ్ ఎంపీ మనీ లాండరింగ్ కేసు తర్వాతి విచారణను క్రిమినల్ కోర్టు ఆక్టోబర్ 5న చేపట్టనుంది. ఈ కేసులో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మాజెన్ అల్-జర్రా, నవాఫ్ అల్-షలాహి నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే.అయితే..ప్రస్తుత విచారణ సందర్భంగా బంగ్లాదేశ్ ఎంపీ మొదటి కేసుపై పూర్తి వివరాలను అందించాలని ప్రతివాదుల తరపు న్యాయవాదిని క్రిమినల్ కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









