మనీ లాండరింగ్ కేసు విచారణ అక్టోబర్ 5కు వాయిదా
- July 31, 2021
కువైట్: కువైట్లో నమోదైన తొలి మనీ లాండరింగ్ కేసు విచారణ వాయిదా పడింది. బంగ్లాదేశ్ ఎంపీ మనీ లాండరింగ్ కేసు తర్వాతి విచారణను క్రిమినల్ కోర్టు ఆక్టోబర్ 5న చేపట్టనుంది. ఈ కేసులో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మాజెన్ అల్-జర్రా, నవాఫ్ అల్-షలాహి నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే.అయితే..ప్రస్తుత విచారణ సందర్భంగా బంగ్లాదేశ్ ఎంపీ మొదటి కేసుపై పూర్తి వివరాలను అందించాలని ప్రతివాదుల తరపు న్యాయవాదిని క్రిమినల్ కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







