మనీ లాండరింగ్ కేసు విచారణ అక్టోబర్ 5కు వాయిదా
- July 31, 2021
కువైట్: కువైట్లో నమోదైన తొలి మనీ లాండరింగ్ కేసు విచారణ వాయిదా పడింది. బంగ్లాదేశ్ ఎంపీ మనీ లాండరింగ్ కేసు తర్వాతి విచారణను క్రిమినల్ కోర్టు ఆక్టోబర్ 5న చేపట్టనుంది. ఈ కేసులో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మాజెన్ అల్-జర్రా, నవాఫ్ అల్-షలాహి నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే.అయితే..ప్రస్తుత విచారణ సందర్భంగా బంగ్లాదేశ్ ఎంపీ మొదటి కేసుపై పూర్తి వివరాలను అందించాలని ప్రతివాదుల తరపు న్యాయవాదిని క్రిమినల్ కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
- వెదర్ అలెర్ట్..ఖతార్ లో భారీ వర్షాలు..!!
- SR324 మిలియన్లతో 2,191 మంది ఉద్యోగార్ధులకు మద్దతు..!!
- ఫోటోగ్రఫీ ప్రపంచ కప్ను గెలుచుకున్న ఒమన్..!!
- యూఏఈలో 17 కిలోల కొకైన్ సీజ్..!!
- బహ్రెయిన్ దక్షిణ గవర్నరేట్ కు WHO 'హెల్తీ గవర్నరేట్' హోదా..!!
- కువైట్లో నేడు క్లాసెస్ రద్దు..!!
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం







