అప్పటిదాకా ఇండియా ఫ్లైట్ బ్యాన్: యూఏఈ ప్రయాణీకులు తెలుసుకోవాల్సిందేంటి.?
- July 31, 2021
యూఏఈ: భారత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఆగస్ట్ వరకు అంతర్జాతీయ విమానాలపై బ్యాన్ పొడిగించినట్లు ఇటీవల ప్రకటించిన విషయం విదితమే.అయితే, పూర్తిగా అన్నిటిపైనా బ్యాన్ వుంటుందనుకోవడం పొరపాటు. అంతర్జాతీయ కార్గో విమానాలకు ఎలాంటి ఇబ్బందులూ వుండవు. ఇండియా, 24 దేశాలతో ఎయిర్ బబుల్ ప్యాక్ట్స్ కలిగి వుంది. వాటిల్లో యూఏఈ, యూఎస్, యూకే, కెన్యా, నేపాల్, భూటాన్ మరియు ఫ్రాన్స్ తదితర దేశాలున్నాయి. కరోనా సెకెండ్ వేవ్ సమయంలో 65 శాతం సామర్థ్యంతో విమానాలు నడపాల్సిందిగా డొమెస్టిక్ క్యారియర్స్ని ఆదేశించారు. ఆ తర్వాత దాన్ని 100 శాతానికి పెంచారు.
తాజా వార్తలు
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా
- వాయు శక్తి విన్యాసాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
- దుబాయ్ రమదాన్ 2026: పర్యాటకుల కోసం గైడ్
- గోదావరి పుష్కరాలపై డీజీపీ సమీక్ష
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?









