ఈటెలను పరామర్శించిన వివేక్ వెంకటస్వామి, నంగి దేవేందర్ రెడ్డి,తుల ఉమ
- August 01, 2021
గల్ఫ్ బంద్ ప్రకటించాల్సిందే !
హైదరాబాద్: హైదరాబాద్ లోని జూబిలీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి,బిజెపి నాయకులు నంగి దేవేందర్ రెడ్డి, కరీంనగర్ మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ ఆదివారం మధ్యాహ్నం పరామర్శించారు.
ఈ సందర్బంగా ఈటెల గల్ఫ్ కార్మికుల బాగోగుల గురించి నంగి దేవేందర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.ఈటెల త్వరగా కోలుకుని ప్రజా దీవెన యాత్ర తిరిగి ప్రారంభించాలని,మీ పరోక్ష ఒత్తిడితోనే దళిత బంధు పథకం వచ్చిందని,అలాగే గల్ఫ్ బంధు కూడా రావాలని దేవేందర్ రెడ్డి ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ప్రయాణీకులను హెచ్చరించిన HIA, ఖతార్ ఎయిర్వేస్..!!
- యాదాద్రిలో గవర్నర్ దంపతులు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్
- బీసీసీఐ సంచలన నిర్ణయం..ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్
- ఆంధ్ర ప్రదేశ్: టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం
- పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్









