ఈటెలను పరామర్శించిన వివేక్ వెంకటస్వామి, నంగి దేవేందర్ రెడ్డి,తుల ఉమ
- August 01, 2021
గల్ఫ్ బంద్ ప్రకటించాల్సిందే !
హైదరాబాద్: హైదరాబాద్ లోని జూబిలీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి,బిజెపి నాయకులు నంగి దేవేందర్ రెడ్డి, కరీంనగర్ మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ ఆదివారం మధ్యాహ్నం పరామర్శించారు.
ఈ సందర్బంగా ఈటెల గల్ఫ్ కార్మికుల బాగోగుల గురించి నంగి దేవేందర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.ఈటెల త్వరగా కోలుకుని ప్రజా దీవెన యాత్ర తిరిగి ప్రారంభించాలని,మీ పరోక్ష ఒత్తిడితోనే దళిత బంధు పథకం వచ్చిందని,అలాగే గల్ఫ్ బంధు కూడా రావాలని దేవేందర్ రెడ్డి ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







