ఈటెలను పరామర్శించిన వివేక్ వెంకటస్వామి, నంగి దేవేందర్ రెడ్డి,తుల ఉమ

- August 01, 2021 , by Maagulf
ఈటెలను పరామర్శించిన వివేక్ వెంకటస్వామి, నంగి దేవేందర్ రెడ్డి,తుల ఉమ

గల్ఫ్ బంద్ ప్రకటించాల్సిందే ! 

హైదరాబాద్: హైదరాబాద్ లోని జూబిలీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను మాజీ ఎంపీ జి.వివేక్  వెంకటస్వామి,బిజెపి నాయకులు నంగి దేవేందర్ రెడ్డి, కరీంనగర్ మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ ఆదివారం మధ్యాహ్నం పరామర్శించారు. 

ఈ సందర్బంగా ఈటెల గల్ఫ్ కార్మికుల బాగోగుల గురించి నంగి దేవేందర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.ఈటెల త్వరగా కోలుకుని ప్రజా దీవెన యాత్ర తిరిగి ప్రారంభించాలని,మీ పరోక్ష ఒత్తిడితోనే దళిత బంధు పథకం వచ్చిందని,అలాగే గల్ఫ్ బంధు కూడా రావాలని దేవేందర్ రెడ్డి ఆకాంక్షించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com