జాహ్రా మున్సిపాలిటీలో రోడ్లపై వదిలేసిన 18 కార్లు స్వాధీనం
- August 04, 2021
కువైట్: రోడ్లపై కార్లను పార్క్ చేసి వాటిని పట్టించుకోకుండా వదిలేసిన వారిపై జాహ్రా మున్సిపాలిటీ చర్యలు షురూ చేసింది. మున్సిపాలిటీలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టిన అధికారులు...రోడ్లపై వదిలేసిన పాడుబడిన 18 కార్లను స్వాధీనం చేసుకున్నారు. పాడుబడిన కార్లను అలా రోడ్లపై వదిలేయటం వల్ల సిటీ క్లీన్ ఇమేజ్ కు భంగం కలగటమే కాకుండా ట్రాఫిక్ కు కూడా ఇబ్బంది కలుగుతోందని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాధీనం చేసుకున్న 18 కార్ల ఒనర్లపై కేసులు బుక్ చేశారు. అంతేకాదు జాహ్రామున్సిపాలిటీలోని అన్ని ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన ఉంటుందని, ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలియజేశారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









