జాహ్రా మున్సిపాలిటీలో రోడ్లపై వదిలేసిన 18 కార్లు స్వాధీనం
- August 04, 2021
కువైట్: రోడ్లపై కార్లను పార్క్ చేసి వాటిని పట్టించుకోకుండా వదిలేసిన వారిపై జాహ్రా మున్సిపాలిటీ చర్యలు షురూ చేసింది. మున్సిపాలిటీలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టిన అధికారులు...రోడ్లపై వదిలేసిన పాడుబడిన 18 కార్లను స్వాధీనం చేసుకున్నారు. పాడుబడిన కార్లను అలా రోడ్లపై వదిలేయటం వల్ల సిటీ క్లీన్ ఇమేజ్ కు భంగం కలగటమే కాకుండా ట్రాఫిక్ కు కూడా ఇబ్బంది కలుగుతోందని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాధీనం చేసుకున్న 18 కార్ల ఒనర్లపై కేసులు బుక్ చేశారు. అంతేకాదు జాహ్రామున్సిపాలిటీలోని అన్ని ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన ఉంటుందని, ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలియజేశారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







