బెన్ఫిషియల్ ఓనర్ వివరాలు ఇవ్వని 148 కంపెనీలకు ఫైన్
- August 04, 2021
దుబాయ్: దుబాయ్ ఆర్ధికశాఖలోని వాణిజ్య సమ్మతి, వినియోగదారుల రక్షణ-CCCP 148 కంపెనీలకు జరిమానా విధించింది. వాణిజ్య, పారిశ్రమల చట్టాలను అనుసరించి కంపెనీలు తమ బెన్ఫిషియరీ ఓనర్ వివరాలను నిర్ణీత కాల వ్యవధిలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దుబాయ్ పాలనా యంత్రాంగం గత జూన్ 30 నాటికి కంపెనీలను వివరాలను పొందుపర్చాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే..అధికారులు సూచించిన గడువులోగా బెన్ఫిషియర్ ఓనర్స్ వివరాలను కమర్షియల్ రిజిస్ట్రి వద్ద నమోదు చేసుకోని కంపెనీలకు CCCP ఫైన్ విధించింది. నిబంధన ఉల్లంఘించిన ఒక్కో కంపెనీకి AED 15,000 చొప్పున జరిమాన విధించారు. ఇకనైనా కంపెనీలు తమ బెన్ఫిషియల్ ఓనర్స్ వివరాలను దుబాయ్ ఎకానమీ ఇ -సర్వీసెస్ పేజీలో లేదా కాల్ సెంటర్ నెంబర్ +97144455555 ద్వారా నమోదు చేసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







