ఎస్బీఐ ఖాతాదారులకు అలెర్ట్..
- August 05, 2021
న్యూ ఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు ముఖ్యమైన అలెర్ట్ ఇచ్చింది. ఆగష్టు 6-7 మధ్య తేదీల్లో కొన్ని గంటల పాటు డిజిటల్ లావాదేవీలు పని చేయవని ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.
మెరుగైన బ్యాంకింగ్ సేవల నిమిత్తం మైంటైనెన్స్ పనులు జరుగుతున్నాయని.. అందువల్ల కస్టమర్లు తమకు సహకరించాలని” ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా కోరింది. డిజిటల్ బ్యాంకింగ్ ఫ్లాట్ఫార్మ్స్ అయిన యోనో, యోనో లైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో బిజినెస్ సేవలు ఆగష్టు 6వ తేదీ రాత్రి 10.45 గంటల నుంచి ఆగష్టు 7వ తేదీ తెల్లవారుజాము 1.15 గంటల వరకు పని చేయవని ఈ విషయాలను గుర్తించికోవాలని కస్టమర్లను సూచించింది.
తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









