ప్రతిరోజూ 100,000 వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్లు
- August 05, 2021
కువైట్: దేశంలో కరోనా పరిస్థితులపై ప్రైమ్ మినిస్టర్ షేక్ సబా ఖాలిద్ అల్ అమాద్ అల్ సబా క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో, దేశంలో నెలకొన్న పరిస్థితుల గురించి చర్చించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా జరగాలని ప్రైమ్ మినిస్టర్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా హెల్త్ మినిస్టర్ మాట్లాడుతూ, రోజూ 100,000 కు పైగా వ్యాక్సినేషన్ అపాయింటుమెంట్లు ఇస్తున్నట్లు చెప్పారు. కాగా, దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కేంద్రాలను మరింత పెంచాలనీ, ఆసుపత్రుల్లో మెరుగైన సేవల్ని ఇంకా పెంచాలనీ ప్రైమ్ మినిస్టర్ సూచించారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







