గల్ఫ్, భారత్ దేశాలను మీడియం రిస్క్ జాబితాలో చేర్చిన యుకె
- August 05, 2021
యుకె, తాజాగా బహ్రెయిన్.. అలాగే యుఏఈ, ఖతార్, ఇండియా దేశాల్ని మీడియం రిస్క్ ట్రావెల్ విభాగంలోకి మార్చింది. దీంతో ఈ దేశాల నుంచి వచ్చేవారికి హోటల్ క్వారంటైన్ అవసరం ఉండదు. ఆదివారం నుండి ఇది అమల్లోకి వస్తుంది. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ట్రాన్సుపోర్టు గ్రాంట్ షాప్స్ ఈ విషయాన్ని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









