గల్ఫ్, భారత్ దేశాలను మీడియం రిస్క్ జాబితాలో చేర్చిన యుకె
- August 05, 2021
యుకె, తాజాగా బహ్రెయిన్.. అలాగే యుఏఈ, ఖతార్, ఇండియా దేశాల్ని మీడియం రిస్క్ ట్రావెల్ విభాగంలోకి మార్చింది. దీంతో ఈ దేశాల నుంచి వచ్చేవారికి హోటల్ క్వారంటైన్ అవసరం ఉండదు. ఆదివారం నుండి ఇది అమల్లోకి వస్తుంది. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ట్రాన్సుపోర్టు గ్రాంట్ షాప్స్ ఈ విషయాన్ని వెల్లడించారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







