నైట్ లాక్ డౌన్ కంటిన్యూ..ఒమన్ క్లారిటీ
- August 06, 2021
మస్కట్: రాత్రివేళల్లో విధించిన లాక్ డౌన్ ముగింపుపై సుప్రీం కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఒమన్ ప్రకటించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు జనసంచారం, వాహనాల రాకపోకలపై సుప్రీం కమిటీ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే..ఈద్ సమయంలో విధించిన కర్ఫ్యూని ఎత్తివేసినట్లే...రాత్రి లాక్ డౌన్ కూడా ఎత్తివేశారంటూ ప్రజల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన ప్రభుత్వం..ఒమన్ వ్యాప్తంగా నైట్ లాక్ డౌన్ అమలులో ఉందని, లాక్ డౌన్ సమయాల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. పాక్షిక లాక్ డౌన్ ఎత్తివేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మోద్దని సూచించింది.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









