రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరు మార్చిన మోడీ
- August 06, 2021
న్యూ ఢిల్లీ: క్రీడా రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన అథ్లెట్లకు అందించే అగ్రపురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరును మారుస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. ఇప్పటి వరకు రాజీవ్ ఖేల్ రత్న అని పిలిచిన అవార్డు ఇకపై ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా పిలవనున్నట్లు ఆయన చెప్పారు. దేశ ప్రజల నుంచి వచ్చిన భారీ విజ్ఞప్తుల మేరకే ఈ పేరును మార్చినట్లు ఆయన చెప్పారు.

తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









