బహ్రెయిన్లోనూ రూపే కార్డు సేవలు..బెన్ఫిట్ తో NPCI టై
- August 07, 2021
మనామా: భారత ప్రభుత్వం అమలులోకి తెచ్చిన తొలి ఎలక్ట్రానిక్ పేమేంట్ కార్డు..రూపే కార్డ్. ఇప్పుడు ఈ రూపే కార్డును బహ్రెయిన్లోనూ వినియోగించుకోవచ్చు. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI...బహ్రెయిన్ కు చెందిన ఎలక్ట్రానిక్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సర్వీస్& ఫిన్టెక్ సంస్థ బెన్ఫిట్ తో ఒప్పందం కుదర్చుకుంది. దీంతో కింగ్డమ్ వ్యాప్తంగా 515 ఏటీఎమ్ లలో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. అలాగే 40 వేల వ్యాపార సముదాయాల్లోనూ(పాయింట్ ఆఫ్ సేల్స్-POS) రూపే కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







