సరైన పద్ధతిలో ఫేస్ మాస్కుల్ని డిస్పోజ్ చేయకపోతే 100 OMR జరిమానా
- August 07, 2021
మస్కట్: ఫేస్ మాస్కుల్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో కాకుండా వేరే చోట్ల నిర్లక్ష్యంగా పావేస్తే, 100 ఒమన్ రియాల్స్ జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుందని గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ హెచ్చరించింది. ఓ పద్ధతి ప్రకారం ఫేస్ మాస్కుల్ని వాడివేసిన తర్వాత, వాటిని డిస్పోజ్ చేయాల్సి వుంటుందని, తద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టడానికి వీలవుతుందని అథారిటీస్ పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







