మదీనాలో క్వారంటైన్ ఉల్లంఘనులు 47 మంది అరెస్ట్
- August 07, 2021
మదీనా: అథారిటీస్, మదీనాలో 47 మంది వ్యక్తుల్ని ఐసోలేషన్ మరియు క్వారంటైన్ నిబందనల ఉల్లంఘనల నేపథ్యంలో అరెస్ట్ చేయడం జరిగింది. మదీనా పోలీస్ అధికార ప్రతినిథి లెఫ్టినెంట్ కల్నల్ హుస్సేన్ అల్ కహ్తానీ మాట్లాడుతూ, సెక్యూరిటీ అథారిటీస్ నిబంధనల ఉల్లంఘన విషయమై అప్రమత్తంగా వుంటున్నాయని పేర్కొన్నారు. నిందితులపై ప్రాథమిక చర్యల అనంతరం, వారిని సంబంధిత అథారిటీస్కి అప్పగించామని తెలిపారు. కోవిడ్ 19 నిబంధనల్ని ఉల్లంఘిస్తే 200,000 సౌదీ రియాల్స్ వరకు జరీమానా, 2 ఏళ్ళ వరకు జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది.
తాజా వార్తలు
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!
- అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!
- ఈద్ వేడుకలు.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ ఈద్ ప్రార్థనలు..!!
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ









