మదీనాలో క్వారంటైన్ ఉల్లంఘనులు 47 మంది అరెస్ట్
- August 07, 2021
మదీనా: అథారిటీస్, మదీనాలో 47 మంది వ్యక్తుల్ని ఐసోలేషన్ మరియు క్వారంటైన్ నిబందనల ఉల్లంఘనల నేపథ్యంలో అరెస్ట్ చేయడం జరిగింది. మదీనా పోలీస్ అధికార ప్రతినిథి లెఫ్టినెంట్ కల్నల్ హుస్సేన్ అల్ కహ్తానీ మాట్లాడుతూ, సెక్యూరిటీ అథారిటీస్ నిబంధనల ఉల్లంఘన విషయమై అప్రమత్తంగా వుంటున్నాయని పేర్కొన్నారు. నిందితులపై ప్రాథమిక చర్యల అనంతరం, వారిని సంబంధిత అథారిటీస్కి అప్పగించామని తెలిపారు. కోవిడ్ 19 నిబంధనల్ని ఉల్లంఘిస్తే 200,000 సౌదీ రియాల్స్ వరకు జరీమానా, 2 ఏళ్ళ వరకు జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







