60 ఏళ్ళు పైబడినవారి వీసా రెన్యువల్ ఫీజు 2000 నుంచి 500KDకు తగ్గించే ప్రతిపాదన
- August 09, 2021
కువైట్: మినిస్టర్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ డాక్టర్ అబ్దుల్లా అల్ సల్మాన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ - మేన్ పవర్ అథారిటీని ఓ కీలక అంశంపై అభ్యర్థించారు. 60 ఏళ్ళ వయసు పై బడిన వలసదారుల వర్క్ పర్మిట్ రెన్యువల్ ఫీజు 2,000 కువైటీ దినార్స్ నుంచి 500 కువైటీ దినార్స్కి తగ్గించాలన్నది ఆ అభ్యర్థన సారాంశం. అథారిటీ వచ్చే వారం సమావేశమై అల్ సల్మాన్ వినతిని పరిశీలించే అవకాశం వుంది. ప్రైవేటు సెక్టార్లో పనిచేస్తున్న చాలామందికి 2,000 కువైటీ దినార్స్ భరించడం కష్టంగా వుంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







