భార్యను కిరాతకంగా చంపిన భర్త అరెస్ట్
- August 09, 2021
తైఫ్: క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ వింగ్ - పోలీసు శాఖ, ఓ యువ సౌదీ పౌరుడ్ని అరెస్ట్ చేసింది. నిందితుడికి ఇటీవల పెళ్ళి కాగా, భార్యను అతి కిరాతకంగా రాయితో కొట్టి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. పెళ్ళయిన వారం రోజులకే ఈ ఘటన జరిగింది. నిందితుడ్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు అధికారులు. కారులో తన భార్యతో వెళుతూ, నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అటువైపుగా వెళుతున్న కొందరు సమాచారం అందించడంతో సెక్యూరిటీ సిబ్బంది, రెడ్ క్రిసెంట్ అథారిటీ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ బాధితురాలు రక్తపు మడుగులో కనిపించారు. ఆ వెంటనే, విచారణ ప్రారంభించి నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- మూడు జోన్లుగా భాగ్యనగరం..సీఎం రేవంత్
- భూ మార్గాల ద్వారా కార్గో మళ్లింపు..కువైట్ కస్టమ్..!!
- ఖతార్ నేషనల్ లైబ్రరీ రీ ఓపెన్..టైమింగ్స్ ఇవే..!!
- రష్యన్ ఉప విదేశాంగ మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు ఎంత మేర పెరగవచ్చు?
- ఒమన్ లో భారీ వర్షాలు..భద్రతా హెచ్చరికలు జారీ..!!









