బీసీలకు 'కల్యాణలక్ష్మి' పథకo
- March 13, 2016
ఈ ఏడాది నుంచి బీసీలకు 'కల్యాణలక్ష్మి' పథకాన్ని అమలు చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో ఆయన మాట్లాడారు. బీడీ కార్మికులకు రూ.1000 పింఛను ఇస్తున్నామని చెప్పారు. రుణమాఫీ మొత్తాన్ని ఒకేసారి మాఫీ చేసే అవకాశం లేదని.. ఎఫ్ఆర్బీఎం నిధులు పెంచాలని కోరామన్నారు. ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాసే దుస్థితి తప్పిందని, ప్రతి మండల కేంద్రంలో ఒక గోదాం నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. గ్రీన్హౌస్ల ఏర్పాటుకు రూ.250 కోట్లు కేటాయిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









