17 మంది ఉగ్రవాదులు మృతి : యెమెన్
- March 13, 2016
యెమెన్లోని అడెన్ సమీపంలో గల అల్ మన్సురా జిల్లాలో శనివారం అర్ధరాత్రి జరిగిన వైమానిక దాడుల్లో 17 మంది అనుమానిత అల్ఖైదా ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ విషయాన్ని భద్రతాధికారులు ధ్రువీకరించారు. ఈ దాడిలో 20 మంది ఉగ్రవాదులతో సహా ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. హౌతి ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న అడెన్ నగరాన్ని గతేడాది జులైలో సౌదీ మిత్రపక్షాలు తిరిగి ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. అప్పటి నుంచి అక్కడి భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు దాడులు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ఉగ్రవాదులపై వైమానిక దాడులు జరిపినట్లు భద్రతా అధికారులు తెలిపారు
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









