బ్యాంకుల్లో ఉన్న నిధులను ఫ్రీజ్ చేసిన అమెరికా
- August 18, 2021
అప్ఘాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లకు అమెరికా షాకిచ్చింది. అమెరికా బ్యాంకుల్లో ఉన్న అఫ్గానిస్థాన్ నిధులను ఫ్రీజ్ చేసింది. అప్ఘాన్ నిధులు తాలిబన్ల చేతికి చిక్కకుండా అమెరికా ఈ ఎత్తు ఎత్తింది. ఈ మేరకు 9.4 బిలియన్ డాలర్లను స్తంభింపచేసింది. కాగా అఫ్ఘాన్ నుండి తమ బలగాలను వెనక్కి రప్పించడంపై అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ సమర్థించుకున్న సంగతి తెలిసిందే. తాము సహకారం అందించిన అఫ్ఘాన్ ప్రభుత్వం సివిల్ వార్ నిర్వహించడంలో విఫలమైందని, తమ సైన్యం చాలా వరకు నష్టపోయిందని వెల్లడించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









