బ్యాంకుల్లో ఉన్న నిధులను ఫ్రీజ్ చేసిన అమెరికా
- August 18, 2021
అప్ఘాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లకు అమెరికా షాకిచ్చింది. అమెరికా బ్యాంకుల్లో ఉన్న అఫ్గానిస్థాన్ నిధులను ఫ్రీజ్ చేసింది. అప్ఘాన్ నిధులు తాలిబన్ల చేతికి చిక్కకుండా అమెరికా ఈ ఎత్తు ఎత్తింది. ఈ మేరకు 9.4 బిలియన్ డాలర్లను స్తంభింపచేసింది. కాగా అఫ్ఘాన్ నుండి తమ బలగాలను వెనక్కి రప్పించడంపై అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ సమర్థించుకున్న సంగతి తెలిసిందే. తాము సహకారం అందించిన అఫ్ఘాన్ ప్రభుత్వం సివిల్ వార్ నిర్వహించడంలో విఫలమైందని, తమ సైన్యం చాలా వరకు నష్టపోయిందని వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







