కువైట్ లో ఎనర్జీ డ్రింక్స్ పై నిషేధం..!!
- December 26, 2025
కువైట్: కువైట్ లో ఎనర్జీ డ్రింక్స్ లను నిషేదిస్తూ ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అబ్దుల్ వహాబ్ అల్-అవది ఎనర్జీ ఉత్తర్వులను జారీ చేశారు. ఎనర్జీ డ్రింక్స్ అమ్మకం 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు మాత్రమే అమ్మాలని ఉత్తర్వుల్లో సూచించారు. అలాగే, రోజువారీ వినియోగాన్ని ఒక వ్యక్తికి గరిష్టంగా రెండు డబ్బాలకు మాత్రమే పరిమితం చేశారు. ఉత్తర్వుల ప్రకారం ఉత్పత్తిదారులు మరియు దిగుమతిదారులు ఎనర్జీ డ్రింక్ ప్యాకేజింగ్పై స్పష్టమైన మరియు ఆరోగ్య సంబంధిత హెచ్చరికలను ముద్రించాలి.
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మరియు కమ్యూనిటీ విద్యా సంస్థలలో, అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు మరియు యూనివర్సిటీల్లో ఎనర్జీ డ్రింక్స్ అమ్మకాలను నిషేధించారు. రెస్టారెంట్లు, కేఫ్లు, కిరాణా దుకాణాలు, అన్ని రకాల ఫుడ్ ట్రక్కులు, వెండింగ్ మెషీన్ల ద్వారా ఎనర్జీ డ్రింక్స్ అమ్మకాలపై కూడా నిషేధం విధించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









