చెత్త పారవేసినందుకు 170 మంది మోటరిస్టులకు 1,000 దిర్హాముల చొప్పను జరీమానా
- August 18, 2021
యూఏఈ: అబుదాబీ పోలీస్, 170 మంది మోటరిస్టులకు రోడ్లపై చెత్తను పారవేసినందుకుగాను ఒక్కొక్కరికి 1,000 దిర్హాముల చొప్పన జరీమానా విధించడం జరిగింది. వాహనాల్లో వెళుతున్న సమయంలో నిందితులు, చెత్తను రోడ్లపై పారవేసినట్లు అధికారులు తెలిపారు. 1,000 దిర్హాముల జరీమానాతోపాటు ఆరు బ్లాక్ పాయింట్స్ కూడా విధిస్తారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







