చెత్త పారవేసినందుకు 170 మంది మోటరిస్టులకు 1,000 దిర్హాముల చొప్పను జరీమానా
- August 18, 2021
యూఏఈ: అబుదాబీ పోలీస్, 170 మంది మోటరిస్టులకు రోడ్లపై చెత్తను పారవేసినందుకుగాను ఒక్కొక్కరికి 1,000 దిర్హాముల చొప్పన జరీమానా విధించడం జరిగింది. వాహనాల్లో వెళుతున్న సమయంలో నిందితులు, చెత్తను రోడ్లపై పారవేసినట్లు అధికారులు తెలిపారు. 1,000 దిర్హాముల జరీమానాతోపాటు ఆరు బ్లాక్ పాయింట్స్ కూడా విధిస్తారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







