28వ జిసిసి ఆక్వాటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు: దోహా చేరుకున్న యూఏఈ, సౌదీ జట్లు

- August 18, 2021 , by Maagulf
28వ జిసిసి ఆక్వాటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు: దోహా చేరుకున్న యూఏఈ, సౌదీ జట్లు

దోహా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే సౌదీ అరేబియా జట్లు, దోహాలోని హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నాయి. ఈ జట్లు 28వ గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొననున్నాయి. గత ఏడాది జరగాల్సిన ఈ పోటీలు కరోనా నేపథ్యంలో ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com