28వ జిసిసి ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు: దోహా చేరుకున్న యూఏఈ, సౌదీ జట్లు
- August 18, 2021దోహా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే సౌదీ అరేబియా జట్లు, దోహాలోని హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నాయి. ఈ జట్లు 28వ గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొననున్నాయి. గత ఏడాది జరగాల్సిన ఈ పోటీలు కరోనా నేపథ్యంలో ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత