28వ జిసిసి ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు: దోహా చేరుకున్న యూఏఈ, సౌదీ జట్లు
- August 18, 2021
దోహా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే సౌదీ అరేబియా జట్లు, దోహాలోని హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నాయి. ఈ జట్లు 28వ గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొననున్నాయి. గత ఏడాది జరగాల్సిన ఈ పోటీలు కరోనా నేపథ్యంలో ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







