షేక్ జబెర్ బ్రిడ్జి వద్ద రెస్టారెంట్ సిటీ ప్రాజెక్టుపై రివ్యూ
- August 18, 2021
కువైట్: షేక్ జబెర్ అల్ అహ్మద్ కాజ్వే వద్ద ఇన్వెస్టిమెంట్ ప్రాజెక్టుల్ని అక్టోబరులో ప్రారంభించనున్నట్లు కువైట్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ ఎం. అహ్మద్ అల్ మన్ఫౌహి చెప్పారు. షేక్ జబెర్ బ్రిడ్జి వద్ద మొత్తం నాలుగు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టుకి సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి మునిసిపల్ కమిటీ రివ్యూ చేసింది. సదరన్ మరియు నార్తరన్ ఐలాండ్స్ అభివృద్ధి, కేఫ్లు అలాగే రెస్టారెంట్ల ఏర్పాటు, ఇతర వినోద కేంద్రాలను ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్టులో భాగం. 35 ఏళ్ళపాటు పెట్టుబడుల సమయంగా నిర్ణయించారు. త్వరలో బిడ్డింగ్ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







