అమెరికా, యూకే వీసాలున్న భారత ప్రయాణీకులు అబుదాబీకి వెళ్ళొచ్చు
- August 18, 2021
యూఏఈ: భారత జాతీయులు, అమెరికా లేదా యూకే లేదా యూరోపియన్ సభ్య దేశాలకు చెందిన ఏదో ఒక వీసా లేదా రెసిడెన్స్ పర్మిట్ వుంటే ఇండియా నుంచి అబుదాబీకి వెళ్ళవచ్చు. ఫెడరల్ అథారిటీ ఆఫ్ ఐడెంటిటీ మరియు సిటిజన్షిప్ నుంచి వీరికి ప్రత్యేక అనుమతి అవసరం లేదని ఎతిహాద్ ఎయిర్ వేస్ వెల్లడించింది. కోవిడ్ 19 వ్యాక్సినేషన్ తప్పనిసరి కాదనీ, టెస్టింగ్ స్టేటస్ మాత్రం చూపించాల్సి వుంటుందని సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







