రోడ్డు ప్రమాదం: ఇద్దరు భారతీయుల మృతి, మరో 15 మందికి గాయాలు
- August 20, 2021
కువైట్: అబ్దాలీ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. గురువారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు భారతీయులు, ఓ ఈజిప్టియన్, ఓ బంగ్లాదేశీ, ఓ నేపాలీ ఈ ఘటనలో మృతి చెందారు. మొత్తం 5 మంది ప్రాణాలు కోల్పోగా 15 మంది గాయపడ్డారు. కేరళకు చెందిన ఓ వ్యక్తి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. క్రౌన్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ జోసెఫ్ జేవియర్గా అతని వివరాల్ని వెల్లడించారు. రెండు బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









