రోడ్డు ప్రమాదం: ఇద్దరు భారతీయుల మృతి, మరో 15 మందికి గాయాలు
- August 20, 2021కువైట్: అబ్దాలీ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. గురువారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు భారతీయులు, ఓ ఈజిప్టియన్, ఓ బంగ్లాదేశీ, ఓ నేపాలీ ఈ ఘటనలో మృతి చెందారు. మొత్తం 5 మంది ప్రాణాలు కోల్పోగా 15 మంది గాయపడ్డారు. కేరళకు చెందిన ఓ వ్యక్తి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. క్రౌన్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ జోసెఫ్ జేవియర్గా అతని వివరాల్ని వెల్లడించారు. రెండు బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు