కాలేజీలు, యూనివర్సిటీల్లో ఇన్-పర్సన్ క్లాసుల్ని పునఃప్రారంభించనున్న ఒమన్
- August 20, 2021
ఒమన్: ఒమన్ కాలేజీలు, యూనివర్సిటీలు తిరిగి ఇన్-పర్సన్ విధానంలోకి మారుతున్నాయి వచ్చే విద్యా సంవత్సరానికిగాను ఇది వర్తిస్తుంది. హెడ్ ఆఫ్ ది యూనివర్సిటీస్ మరియు కాలేజెస్కి ఈ విషయమై ఇప్పటికే సమాచారం అందింది. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, విద్యార్థులు భౌతికంగా క్లాసులకు హాజరవ్వాల్సిన ఆవశ్యకతపై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థులకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాల్సి వుందని మినిస్ట్రీ పేర్కొంది. డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా 20 నుంచి 30 శాతం మంది విద్యార్థులకు విద్యాభ్యాసం ఫర్వాలేదని మినిస్ట్రీ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







