కాలేజీలు, యూనివర్సిటీల్లో ఇన్-పర్సన్ క్లాసుల్ని పునఃప్రారంభించనున్న ఒమన్
- August 20, 2021
ఒమన్: ఒమన్ కాలేజీలు, యూనివర్సిటీలు తిరిగి ఇన్-పర్సన్ విధానంలోకి మారుతున్నాయి వచ్చే విద్యా సంవత్సరానికిగాను ఇది వర్తిస్తుంది. హెడ్ ఆఫ్ ది యూనివర్సిటీస్ మరియు కాలేజెస్కి ఈ విషయమై ఇప్పటికే సమాచారం అందింది. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, విద్యార్థులు భౌతికంగా క్లాసులకు హాజరవ్వాల్సిన ఆవశ్యకతపై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థులకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాల్సి వుందని మినిస్ట్రీ పేర్కొంది. డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా 20 నుంచి 30 శాతం మంది విద్యార్థులకు విద్యాభ్యాసం ఫర్వాలేదని మినిస్ట్రీ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









