కాలేజీలు, యూనివర్సిటీల్లో ఇన్-పర్సన్ క్లాసుల్ని పునఃప్రారంభించనున్న ఒమన్
- August 20, 2021
ఒమన్: ఒమన్ కాలేజీలు, యూనివర్సిటీలు తిరిగి ఇన్-పర్సన్ విధానంలోకి మారుతున్నాయి వచ్చే విద్యా సంవత్సరానికిగాను ఇది వర్తిస్తుంది. హెడ్ ఆఫ్ ది యూనివర్సిటీస్ మరియు కాలేజెస్కి ఈ విషయమై ఇప్పటికే సమాచారం అందింది. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, విద్యార్థులు భౌతికంగా క్లాసులకు హాజరవ్వాల్సిన ఆవశ్యకతపై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థులకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాల్సి వుందని మినిస్ట్రీ పేర్కొంది. డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా 20 నుంచి 30 శాతం మంది విద్యార్థులకు విద్యాభ్యాసం ఫర్వాలేదని మినిస్ట్రీ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







