ఆప్ఘనిస్తాన్ పరిణామాలపై నిశితంగా గమనిస్తున్నామన్న బహ్రెయిన్
- August 21, 2021
మనామా: ఆప్ఘనిస్తాన్లో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ వెల్లడించింది. ఆప్ఘనిస్తాన్లో పౌరులందరికీ రక్షణ లభించాలనీ, ఈ క్రమంలో అంతర్జాతీయ సమాజం ఆప్ఘాన్ పౌరులకు అండగా వుంటుందని ఆవిస్తున్నట్లు బహ్రెయిన్ అభిప్రాయపడింది. ఆప్ఘనిస్తాన్లో ఇరు పక్షాలూ సంయమనం పాటించాలని బహ్రెయిన్ సూచించింది. మానవత్వ కోణంలో ఆప్ఘాన్ పౌరులకు సాయమందించేందుకు అంతర్జాతీయ సమాజంతో కలిసి బహ్రెయిన్ పనిచేస్తుందని ఫారిన్ మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







