భారత్ పై బ్యాన్ ఎత్తివేసిన ఒమన్

- August 23, 2021 , by Maagulf
భారత్ పై బ్యాన్ ఎత్తివేసిన ఒమన్

మస్కట్: భారత్,పాకిస్తాన్,బంగ్లాదేశ్ మరియు రెడ్-లిస్ట్ చేయబడిన ఇతర 18 దేశాల నుండి ఒమన్ కు వచ్చే ప్రయాణికులు పూర్తిగా వ్యాక్సిన్ లు తీసుకున్న వారి పై ప్రయాణ నిషేధం ఎత్తివేయబడిందని సివిల్ ఏవియేషన్ అథారిటీ(CAA) సోమవారం ప్రకటించింది.ఈ నిర్ణయం సెప్టెంబర్ 1, 2021 మధ్యాహ్నం 12 గంటల నుండి అమలులోకి వస్తుంది.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com