భారత్ పై బ్యాన్ ఎత్తివేసిన ఒమన్
- August 23, 2021
మస్కట్: భారత్,పాకిస్తాన్,బంగ్లాదేశ్ మరియు రెడ్-లిస్ట్ చేయబడిన ఇతర 18 దేశాల నుండి ఒమన్ కు వచ్చే ప్రయాణికులు పూర్తిగా వ్యాక్సిన్ లు తీసుకున్న వారి పై ప్రయాణ నిషేధం ఎత్తివేయబడిందని సివిల్ ఏవియేషన్ అథారిటీ(CAA) సోమవారం ప్రకటించింది.ఈ నిర్ణయం సెప్టెంబర్ 1, 2021 మధ్యాహ్నం 12 గంటల నుండి అమలులోకి వస్తుంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









