ఆసుపత్రుల్లో అత్యవసరం కాని శస్త్ర చికిత్సల పునఃప్రారంభం
- August 26, 2021
కువైట్: ఆదివారం, ఆగస్ట్ 29 నుంచి అత్యవసరం కాని శస్త్ర చికిత్సల్ని ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్వహించేందుకు అనుమతిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. కరోనా పాండమిక్ నేపథ్యంలో అత్యవసరం కాని శస్త్ర చికిత్సలను తాత్కాలికంగా నిలిపివేస్తూ మినిస్ట్రీ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. కోవిడ్ 19 బాధితుల సంఖ్య తగ్గుతుండడంతో, ఆసుపత్రుల్లో వైద్య సేవలు మునుపటిలా ఇతరులకూ అందుబాటులో వుండేలా చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









