ఆసుపత్రుల్లో అత్యవసరం కాని శస్త్ర చికిత్సల పునఃప్రారంభం
- August 26, 2021
కువైట్: ఆదివారం, ఆగస్ట్ 29 నుంచి అత్యవసరం కాని శస్త్ర చికిత్సల్ని ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్వహించేందుకు అనుమతిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. కరోనా పాండమిక్ నేపథ్యంలో అత్యవసరం కాని శస్త్ర చికిత్సలను తాత్కాలికంగా నిలిపివేస్తూ మినిస్ట్రీ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. కోవిడ్ 19 బాధితుల సంఖ్య తగ్గుతుండడంతో, ఆసుపత్రుల్లో వైద్య సేవలు మునుపటిలా ఇతరులకూ అందుబాటులో వుండేలా చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







