యూఏఈ డెలిగేషన్కి స్వాగతం పలికిన ఎమిర్, కీలక అంశాలపై ఇరువురి చర్చలు
- August 27, 2021దోహా: ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థని, యూఏఈ నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ షేక్ తన్హౌమ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నేతృత్వంలో వచ్చిన ప్రతినిథి బృందానికి ఘన స్వాగతం పలికారు. పలు సమస్యలపై ఇరువురూ చర్చించారు. పరస్పర సహకారం దిశగా తీసుకోవాల్సిన మరిన్ని నిర్ణయాలపైనా చర్చలు జరిగాయి. ఆర్థిక అలాగే వాణిజ్య విభాగాల్లోనూ, పెట్టుబడుల విషయంలోనూ మరింత సహకారం ఇరు దేశాల మధ్యా అవసరం అని ఇరువురూ అభిప్రాయపడ్డారు. యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీపా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, అబుధాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తదితరులకు ఈ సందర్భంగా గ్రీటింగ్స్ తెలిపారు షేక్ తన్హౌమ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA