కాబూల్లో తీవ్రవాద దాడిని ఖండించిన సౌదీ అరేబియా
- August 27, 2021రియాద్: కాబూల్లో తీవ్రవాదులు బాంబు దాడులు చేయడాన్ని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల బాంబు దాడులకు తీవ్రవాదులు పాల్పడగా పలువురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఆప్ఘనిస్తాన్లో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నట్లు సౌదీ అరేబియా ఫారిన్ మినిస్ట్రీ పేర్కొంది. ఆఫ్ఘాన్లో శాంతియుత పరిస్థితులు నెలకొనాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు సౌదీ వెల్లడించింది. బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు సౌదీ అరేబియా పేర్కొంది.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..