కాబూల్లో తీవ్రవాద దాడిని ఖండించిన సౌదీ అరేబియా
- August 27, 2021
రియాద్: కాబూల్లో తీవ్రవాదులు బాంబు దాడులు చేయడాన్ని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల బాంబు దాడులకు తీవ్రవాదులు పాల్పడగా పలువురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఆప్ఘనిస్తాన్లో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నట్లు సౌదీ అరేబియా ఫారిన్ మినిస్ట్రీ పేర్కొంది. ఆఫ్ఘాన్లో శాంతియుత పరిస్థితులు నెలకొనాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు సౌదీ వెల్లడించింది. బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు సౌదీ అరేబియా పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







