అరైవల్ లిమిట్ పెంచిన తర్వాతే ఇండియా నుంచి విమానం
- August 27, 2021
కువైట్: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తోంది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆపరేటింగ్ సామర్థ్యాన్ని పెంచే విషయమై కౌన్సిల్ ఆఫ మినిస్టర్స్ నిర్ణయం తీసుకోవాల్సి వుంది. ఆ నిర్ణయానికి లోబడి, భారతదేశం నుంచి విమానాల విషయమై కీలక నిర్ణయం తీసుకుంటారు. భారత్ సహా మొత్తం 6 దేశాలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం వుంది. ప్రస్తుతం రోజుకి 7500 మంది ప్రయాణీకులకు మాత్రమే అనుమతిచ్చేలా వెసులుబాటు వుంది. దాన్ని పెంచాల్సిందిగా డిజిసిఎ ఓ రిక్వెస్ట్ పెట్టడం జరిగింది కౌన్సిల్ ఆఫ్ మినస్టర్స్కి.
తాజా వార్తలు
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్







