అరైవల్ లిమిట్ పెంచిన తర్వాతే ఇండియా నుంచి విమానం
- August 27, 2021
కువైట్: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తోంది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆపరేటింగ్ సామర్థ్యాన్ని పెంచే విషయమై కౌన్సిల్ ఆఫ మినిస్టర్స్ నిర్ణయం తీసుకోవాల్సి వుంది. ఆ నిర్ణయానికి లోబడి, భారతదేశం నుంచి విమానాల విషయమై కీలక నిర్ణయం తీసుకుంటారు. భారత్ సహా మొత్తం 6 దేశాలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం వుంది. ప్రస్తుతం రోజుకి 7500 మంది ప్రయాణీకులకు మాత్రమే అనుమతిచ్చేలా వెసులుబాటు వుంది. దాన్ని పెంచాల్సిందిగా డిజిసిఎ ఓ రిక్వెస్ట్ పెట్టడం జరిగింది కౌన్సిల్ ఆఫ్ మినస్టర్స్కి.
తాజా వార్తలు
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!









