బహ్రెయిన్లో 57 శాతం మందికి సినోఫామ్ వ్యాక్సిన్
- August 28, 2021
బహ్రెయిన్: కోవిడ్ 19పై పోరులో భాగంగా 57 శాతం మంది పౌరులు, నివాసితులు సినోఫామ్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు బహ్రెయిన్ అథారిటీస్ పేర్కొన్నాయి. నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ ఈ మేరకు వివరాల్ని వెల్లడించింది. మొత్తం 569,054 మంది సినోఫామ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. కాగా, బహ్రెయిన్లో మొత్తం 996,403 మంది రెండు డోసుల వ్యాక్సిన్లను డిసెంబర్ 9 నుంచి జులై 17 మధ్య తీసుకున్నారు. 19 శాతం జనాభా స్పుత్నిక్ వ్యాక్సిన్ తీసుకోగా, ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నవారి శాతం 17. మిగతా 7 శాతం మంది ఆస్ట్రా జెనకా వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సినేషన్ పొందనివారిలోనే 88 శాతం కోవిడ్ మరణాలు సంభవించాయి. సినోఫామ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 11.4 శాతం మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఫైజర్ మరియు స్పుత్నిక్ వ్యాక్సిన్స్ తీసుకున్నవారిలో కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య ఆరు. ఆస్ట్రా జెనకా కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కరోనాతో ప్రాణాలు కోల్పోయింది ఒకే ఒక్కరు.
తాజా వార్తలు
- మహాలక్ష్మి ‘స్మార్ట్ కార్డులు’..తొలుత ఇచ్చేది వారికే!
- సిగరెట్ వివాదం, పెట్రోల్ బంక్ వద్ద లైటర్ విసిరి మంటలు
- గ్యాస్ లీకేజీల పై సౌదీ సివిల్ డిఫెన్స్ వార్న్..!!
- విశాఖలో ఇంటర్నేషనల్ మారిటైమ్ రివ్యూ.. పాల్గొన్న ఒమన్..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. వ్యక్తి మృతి..తీర్పు వెల్లడి..!!
- ఇఫ్తార్ పై సోషల్ మీడియా వదంతులను ఖండించిన కువైట్..!!
- ఈద్ అల్ ఫితర్: GCC కంట్రీస్ టూర్లకు ప్రాధాన్యత ఎందుకు?
- ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ మెసేజులపై ఖతార్ క్లారిటీ..!!
- T20 వరల్డ్ కప్ 2026: ఒమన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం
- టీటీడీలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం









