రేపు స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెట్టనున్న జగన్
- March 14, 2016
స్పీకర కోడోల శివప్రసాదరావుపై మంగళవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు ప్రతిపక్ష నేత వైకాపా అధినేత జగన్ అన్నారు. శాసన సభ రేపటికి వాయిదా పడటంతో ఆయన మీడియాతో మాట్లాడారు. కౌరవ సభనుచూశామని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరుపైనే స్పీకర్పై అవిశ్వాస తీర్మానం చేయబోతున్నామని అన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









