బహ్రెయిన్ చేరుకున్న ఒమనీ ఫారిన్ మినిస్టర్
- August 29, 2021
మనామా: మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ సయ్యిద్ బదర్ బిన్ హమాద్ బిన్ హుమూద్ అల్ బుసైది, ఆయన వెంట ప్రతినిథి బృందం కలిసి బహ్రెయిన్ చేరుకున్నారు. బహ్రెయిన్ - ఒమన్ జాయింట్ కమిటీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. బహ్రెయినీ మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జోయాని, బహ్రెయిన్లో ఒమన్ రాయబారి తదితరులు ఒమన్ బృందానికి ఘన స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు ప్లాట్లు
- ఏపీ: ఫిబ్రవరి 24న మంత్రివర్గ సమావేశం
- ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక
- సోషల్ మీడియాలో ‘ఓవర్ షేరింగ్’ చేస్తే డేంజర్ లో పడినట్లే!!
- రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
- తెలంగాణ వైద్యారోగ్య శాఖలో సరికొత్త స్కామ్!
- ప్రధాని నరేంద్ర మోదీతో సుందర్ పిచాయ్ భేటీ
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!
- మక్కాలో 3,474 మునిసిపాలిటీ సిబ్బంది తనిఖీలు..!!









