మక్కాలో 3,474 మునిసిపాలిటీ సిబ్బంది తనిఖీలు..!!
- February 18, 2026
మక్కా: రమదాన్ సందర్భంగా మక్కాలో 3,474 తనిఖీ పర్యటనలను పూర్తి చేసినట్లు మునిసిపాలిటీలు మరియు గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తనిఖీ టీమ్స్ మక్కా మునిసిపాలిటీ ద్వారా తనిఖీలను నిర్వహించాయని వెల్లడించారు. హెల్త్ మరియు మునిసిపల్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో ధృవీకరించడానికి మరియు చట్టాలను ఉల్లంఘించినవారిపై చర్యలను తీసుకోవడానికి వీలుగా ఆహార సంస్థలు మరియు వాణిజ్య కార్యకలాపాలలో తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొంది.
క్యాటరింగ్ సేవలకు సంబంధించి 370 కి పైగా కిచెన్ లను సందర్శించి ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తనిఖీ చేసినట్లు తెలిపింది. ఆరోగ్య ప్రయోజనాలతోపాటు ప్రమాణాలు ముఖ్యమని, మక్కాలో 24 గంటలపాటు క్షేత్ర తనిఖీలు కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం









