మక్కాలో 3,474 మునిసిపాలిటీ సిబ్బంది తనిఖీలు..!!
- February 18, 2026
మక్కా: రమదాన్ సందర్భంగా మక్కాలో 3,474 తనిఖీ పర్యటనలను పూర్తి చేసినట్లు మునిసిపాలిటీలు మరియు గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తనిఖీ టీమ్స్ మక్కా మునిసిపాలిటీ ద్వారా తనిఖీలను నిర్వహించాయని వెల్లడించారు. హెల్త్ మరియు మునిసిపల్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో ధృవీకరించడానికి మరియు చట్టాలను ఉల్లంఘించినవారిపై చర్యలను తీసుకోవడానికి వీలుగా ఆహార సంస్థలు మరియు వాణిజ్య కార్యకలాపాలలో తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొంది.
క్యాటరింగ్ సేవలకు సంబంధించి 370 కి పైగా కిచెన్ లను సందర్శించి ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తనిఖీ చేసినట్లు తెలిపింది. ఆరోగ్య ప్రయోజనాలతోపాటు ప్రమాణాలు ముఖ్యమని, మక్కాలో 24 గంటలపాటు క్షేత్ర తనిఖీలు కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









