మక్కాలో 3,474 మునిసిపాలిటీ సిబ్బంది తనిఖీలు..!!
- February 18, 2026
మక్కా: రమదాన్ సందర్భంగా మక్కాలో 3,474 తనిఖీ పర్యటనలను పూర్తి చేసినట్లు మునిసిపాలిటీలు మరియు గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తనిఖీ టీమ్స్ మక్కా మునిసిపాలిటీ ద్వారా తనిఖీలను నిర్వహించాయని వెల్లడించారు. హెల్త్ మరియు మునిసిపల్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో ధృవీకరించడానికి మరియు చట్టాలను ఉల్లంఘించినవారిపై చర్యలను తీసుకోవడానికి వీలుగా ఆహార సంస్థలు మరియు వాణిజ్య కార్యకలాపాలలో తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొంది.
క్యాటరింగ్ సేవలకు సంబంధించి 370 కి పైగా కిచెన్ లను సందర్శించి ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తనిఖీ చేసినట్లు తెలిపింది. ఆరోగ్య ప్రయోజనాలతోపాటు ప్రమాణాలు ముఖ్యమని, మక్కాలో 24 గంటలపాటు క్షేత్ర తనిఖీలు కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







