తెలుగు భాషా దినోత్స శుభాకాంక్షలు: ఉపరాష్ట్రపతి

- August 29, 2021 , by Maagulf
తెలుగు భాషా దినోత్స శుభాకాంక్షలు: ఉపరాష్ట్రపతి

 న్యూ ఢిల్లీ: ‘తెలుగు భాషా దినోత్సవం’ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు.వ్యవహారిక భాషోద్యమానికి శ్రీకారం చుట్టిన గిడుగు రామ్మూర్తి పంతులు స్మృతికి నివాళులు అర్పించారు.భాషను కాపాడుకొని ఉన్నతంగా తీర్చిదిద్దడమే మనం ఆయనకిచ్చే నివాళి అని చెప్పారు.‘‘భాష అంటే మన మూలాలను తెలియజెప్పి ముందుకు నడిపే సారథి. తెలుగు సంస్కృతి పెంపొందించుకోవడాన్ని బాధ్యతగా గుర్తెరగాలి’’ అని వెంకయ్య ట్వీట్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com