తెలుగు భాషా దినోత్స శుభాకాంక్షలు: ఉపరాష్ట్రపతి
- August 29, 2021న్యూ ఢిల్లీ: ‘తెలుగు భాషా దినోత్సవం’ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు.వ్యవహారిక భాషోద్యమానికి శ్రీకారం చుట్టిన గిడుగు రామ్మూర్తి పంతులు స్మృతికి నివాళులు అర్పించారు.భాషను కాపాడుకొని ఉన్నతంగా తీర్చిదిద్దడమే మనం ఆయనకిచ్చే నివాళి అని చెప్పారు.‘‘భాష అంటే మన మూలాలను తెలియజెప్పి ముందుకు నడిపే సారథి. తెలుగు సంస్కృతి పెంపొందించుకోవడాన్ని బాధ్యతగా గుర్తెరగాలి’’ అని వెంకయ్య ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు
- ఈ ఏడాది అమల్లోకి GCC 'గ్రాండ్ టూర్స్ వీసా' ..!
- దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్