తెలుగు భాషా దినోత్స శుభాకాంక్షలు: ఉపరాష్ట్రపతి
- August 29, 2021
న్యూ ఢిల్లీ: ‘తెలుగు భాషా దినోత్సవం’ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు.వ్యవహారిక భాషోద్యమానికి శ్రీకారం చుట్టిన గిడుగు రామ్మూర్తి పంతులు స్మృతికి నివాళులు అర్పించారు.భాషను కాపాడుకొని ఉన్నతంగా తీర్చిదిద్దడమే మనం ఆయనకిచ్చే నివాళి అని చెప్పారు.‘‘భాష అంటే మన మూలాలను తెలియజెప్పి ముందుకు నడిపే సారథి. తెలుగు సంస్కృతి పెంపొందించుకోవడాన్ని బాధ్యతగా గుర్తెరగాలి’’ అని వెంకయ్య ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!
- మక్కాలో 3,474 మునిసిపాలిటీ సిబ్బంది తనిఖీలు..!!
- పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కొలుసు పార్థసారధి
- హెల్త్ సెంటర్ల వర్కింగ్ అవర్స్ ప్రకటించిన PHCC..!!
- ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆలస్యం..మస్కట్ లో ప్రయాణికుల పాట్లు..!!
- గల్ఫ్ లో తొలి సింగిల్ ట్రావెల్ పాయింట్ ప్రారంభం..!!
- T20 World Cup 2026: భారత్ సూపర్-8 షెడ్యూల్ ఇదే..
- ముంబై క్లైమేట్ వీక్ 2026లో తెలంగాణ సస్టైనబుల్ విజన్ను ప్రదర్శించిన సీఎం రేవంత్
- తెలంగాణ: ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు









